Home » PM Modi
అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని గోస పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా రైతుల్ని వేధిస్తోందని మంత్రి హరీశ్రావు విరుచుకుపడ్డారు.
Prime Minister Modi : బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని నిర్మల్లో నిర్వహించిన బీజేపీ సభలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలో బీజేపీ గెలవబోతుందన్నారు.
కన్హా శాంతివనంకు ప్రధాని వెళ్తున్నవేళ అసలు కన్హా శాంతి వనం అంటే ఏమిటి? దాని ప్రత్యేకతలు ఏమిటి అనే విషయాలపై ప్రజలు ఆరా తీస్తున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ లో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో ఐటీ, విజిలెన్స్ అధికారలమంటూ కొందరు దాడులు నిర్వహించారు. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభం కానుంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయలేని పేర్కొన్నారు. ప్రాజెక్టులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు జేబులు నింపుకుంటారని ఆరోపించారు.
PM Modi Telangana Tour : మ. 2.15 గంటల నుండి 2.55 గంటల వరకు 30 నిమిషాల పాటు కామారెడ్డి సభలో పాల్గొంటారు. 5గంటల 45 నిమిషాల నుండి ప్రధాని మోదీ షెడ్యూల్ రిజర్వ్ చేసి పెట్టిన పీఎంఓ.
ఎన్నో లీగ్ గేమ్స్, సెమీస్ భారత్ అవలీలగా గెలుస్తూ వచ్చింది. వరల్డ్ కప్ 2023 టోర్నీలో 10 మ్యాచ్ లలో వరుస విజయాలు సాధించింది. ఎన్నో విజయాల తర్వాతకూడా ఎక్కడో ఒక్క వైఫల్యం ఎవరికైనా బాధ కలిగిస్తుంది.
దేశ ప్రజలంతా ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ముహూర్తం దగ్గరపడుతుండటంతో ఏర్పాట్లు అన్నీ చకచకా జరిగిపోతున్నాయి.
PM Modi On India Defeat : ఆసీస్ చేతిలో భారత్ పరాజయం అనంతరం ప్రధాని మోదీ ఈ కామెంట్స్ చేశారు.
ODI World Cup Final 2023 : వన్డే ప్రపంచకప్ 2023 తుది అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.