Home » PM Modi
గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బాకు యునెస్కో గుర్తింపు లభించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు.
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో యువతను ఉద్యోగాల కుంభకోణం ద్వారా అక్కడి ప్రభుత్వం మోసం చేసింది. కాంగ్రెస్ విధానాల వల్ల గిరిజన సమాజం వెనుకబడిపోయింది.
డిసెంబర్ 4 నుంచి 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. కేంద్రం పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. 24 బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది.
కార్మికులు సురక్షితంగా బయటకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న వారిని అభినందించారు.
కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. కార్ షెడ్డుకు పోవటం ఖాయం. టాటా కాంగ్రెస్, బై బై బీఆర్ఎస్, వెల్ కమ్ బీజేపీ అనే నినాదం ప్రజల్లో నడుస్తుందని లక్ష్మణ్ అన్నారు.
తెలంగాణలో పదేళ్లలో జరగని అభివృద్ధి వచ్చే ఐదేళ్లలో చేసి చూపిస్తామని హామీ ఇచ్చారాయన. ప్రజలు కలలు కన్న తెలంగాణని నిర్మిస్తామన్నారు.
మహబూబాబాద్లో మోదీ ఎన్నికల ప్రచారం
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని అన్నారు. తెలంగాణ కొత్త చరిత్ర లిఖించబోతోందని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని హోదాలో మోదీ తిరుమలను దర్శించుకోవటం నాల్గోసారి. గతంలో..