Home » PM Modi
తన వైఫల్యాలను కప్పి పుచ్చుకుంటూ మోదీ అబద్దాలు మాట్లాడారు. బట్ట కాల్చి కేసీఆర్ మీద వేశారు. Dasoju Srravan
ఎన్నికల వేళ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
కాంగ్రెస్ కి ఒక్కఛాన్స్ కాదు.. 55 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చాము.. ఎం చేశారు..?? కాంగ్రెస్ పార్టీ అనేది సచ్చిన పీనుగు..ఆ పీనుగును లేపే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
కేసీఆర్ అన్నా తెలంగాణ అన్నా ప్రధాని మోదీకి ఇష్టం లేదు. Vinod Kumar
గత ఎన్నికల్లో 105 స్థానాల్లో బీజేపీ డిపాసిట్ కోల్పోయింది. ఇప్పుడు 110 స్థానాల్లో డిపాసిట్ కోల్పోవడం ఖాయం. ఇది నా సవాల్. ఆదాని వ్యవహారంలో జేపీసీ వేయడానికి ఎందుకు భయం?
కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాదని, అందుకే అక్కడి స్థానిక పార్టీలతో ఒప్పందాలు చేసుకుంటుందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల్లో చాలా టాలెంట్ ఉందని, కరోనాకు మందు కనిపెట్టారని కొనియాడారు.
సిద్ధిపేట-సికింద్రాబాద్ వరకు నిర్మించిన నూతన రైల్వే లైనును మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం నుంచే మొదటి రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో నిర్మించిన సూపర్ థర్మల్ పవర్ ప్లాంటును జాతికి అంకితం చేశారు.
నిజామాబాద్ పర్యటనలో భాగంగా రూ.8 వేల 21 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రూ.6 వేల కోట్లతో 800 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని రూ.1300 కోట్లతో 493 బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్ సెంటర్లను ప్రారం�
రాష్ట్రాన్ని ఆరు దశాబ్ధాలు ఆగం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావన్నారు. కాంగ్రెస్ లో సీటు రావాలంటే కోట్ల పెట్టుబడి పెట్టాలని ఆరోపించారు.
పాలమూర్లో మోదీ టూర్కు భారీ ఏర్పాట్లు