Home » PM Modi
రష్యా, యుక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం చూపించే స్థితిలో భారత్ ఉందా..? ప్రధాని మోదీ ఈ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చగలరని ప్రపంచమంతా ఎందుకనుకుంటోంది...? పుతిన్, జెలన్స్కీని యుద్ధవిరమణ కోసం ఒప్పించేందుకు మోదీ చేయబోయే ప్రయత్నాలేంటి..? అణుబాంబు�
యుద్ధం తీవ్రత ఏంటో..ఆ నష్టమేంటో..దాని ఫలితం ఎలా ఉంటుందో ప్రపంచంలో అందరికంటే బాగా తెలిసింది హీరోషిమా, నాగసాకికే . రెండో ప్రపంచ యుద్ధంలో అణుదాడితో..అస్తిత్వాన్నే కోల్పోయి...78 ఏళ్లగా ఆ బాధలను మోస్తున్న హీరోషిమా నుంచే శాంతిసందేశం వినిపించారు భారత
ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడవ శిఖరాగ్ర సమావేశానికి నరేంద్ర మోదీకి జేమ్స్ మరాపే సోమవారం ఆతిథ్యం ఇవ్వనున్నారు. జేమ్స్ మరాపేతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతోపాటు పాపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ బాబ్ దాడేతో కూడా భేటీ కానున్నా�
కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కావటానికి డేట్ ఫిక్స్ అయ్యింది. మే 28(2023)న ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. 2020డిసెంబర్లో సెంట్రల్ విస్తటకు భూమి పూజ చేశారు ప్రధాని మోదీ
ఈ సమావేశంలో మోదీ, జెలెన్ స్కీతో పాటు ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు కూడా పాల్గొన్నారు.
అందుకే దేశానికి చదువుకున్న ప్రధాని కావాలనేది..ఆయన అవగామన లేని పని వల్ల మరోసారి దేశ ప్రజలు ఆందోళనలో పడ్డారు అంటూ సీఎం కేజ్రీవాల్ కామెంట్స్ చేశారు.
కిరణ్ రిజిజూ న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వివాదాలకు కేంద్ర బింధువుగా మారారు. కొలీజయంపై పరుష విమర్శలు చేస్తూ ప్రభుత్వానికి తలనొప్పిలా మారిన పరిస్థితులూ ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో జరిగిన “త్రిబేణి కుంభ మహోత్సవ్”లో ఎనిమిది లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారని ఆయన చెప్పారు. "దురదృష్టవశాత్తు బెంగాల్లోని త్రిబేనిలో జరిగే ఈ పండుగ 700 సంవత్సరాల క్రితం నిలిపివేయబడింది. ఇది స్వాతంత్�
Narendra Modi : బీజేపీ తరఫున ప్రధాని మోదీ స్వయంగా ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. ఆ పార్టీ 70 లోపు స్థానాలకే పరిమితమైంది.
పాఠశాలల పుట్టినరోజును జరుపుకునే సంప్రదాయాన్ని ప్రారంభించాలని ఆయన సూచించారు. ఒకసారి స్కూలు వదిలాక ఎప్పుడో ఉద్యోగ సమయంలోనో మరో సమయంలోనో ఫాం నింపాల్సి వచ్చినప్పుడే పాఠశాలను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు