Home » PM Modi
ఆయన నేషనల్ కార్బెట్ పార్క్లో ఉన్నారని నాకు గుర్తుంది. అక్కడ షూటింగ్ చేస్తున్నారు. అక్కడ ఫోన్ సౌకర్యం లేదు. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక దాబా నుంచి నాకు ఆయన కాల్ చేసారు. ‘ఏమి జరిగింది సత్పాల్?’ అని అడిగారు. ఇది జరిగిందని నేను చెప్పాను
మా స్కూల్లో బెంచీలు లేవు..మేమంతా నేలమీదే కూర్చొంటున్నాం. మా యూనిఫామ్లకు దుమ్ము అంటుకొని మాసిపోతున్నాయి. రోజూ అమ్మావాళ్లు తిడుతున్నారు. టాయిలెట్ మరీ ఘోరంగా ఉంది.మాకో మంచి స్కూల్ కట్టించండీ మోదీజీ అంటూ ఓ బాలిక సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో �
జగన్ చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. జగన్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడం ఖాయమన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి
తెలుగు రాష్ట్రాల సంపద కొల్లగొడుతున్నారు
జాతి ప్రాజెక్టును ప్రధాని మోదీ తన దోస్తులకు కట్టబెడుతున్నారని తాజాగా ఇటు బయ్యారం, అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ను అదానికి కట్టబెట్టటానికి మోదీ కుట్రలు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని..ప్రభుత్వం రంగ సంస్థలు ప్�
పేదల బాగు కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ మాఫియా ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ లక్ష కోట్ల రూపాయల సొమ్ము కాజేశారని ఆరోపించారు.
ప్రధాని నరేంద్రమోదీ తాజాగా మూడుమలై ఫారెస్ట్ ని సందర్శించి ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమాలో నటించిన ఏనుగులను చూసి, సినిమాలో నటించిన బొమ్మన్, బెల్లిలతో మాట్లాడి అభినందించారు. అలాగే బందిపూర్ టైగర్ రిజర్వ్ ని సందర్శించారు.
దేశమంతా విస్తరించిన బీజేపీకి దక్షిణాది మాత్రం అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. తొలి అడుగు కర్ణాటకకే పరిమితమై.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటాలని అనుకుంటున్న బీజేపీ ఆశలు నెరవేరడం లేదు. దక్షిణాదిపై పట్టు సాధించాలని ఉవ్విళ్లూర
బందీపూర్ టైగర్ సఫారీని సందర్శించిన మోదీ..