Home » PM Modi
ప్రధాని సందర్శిస్తున్న టైగర్ రిజర్వ్ చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకాలో కొంత భాగం. ఇది మైసూరు జిల్లాలోని హెచ్.డి.కోట్, నంజన్గూడ తాలూకాలలో ఉంది. వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రధాని మోదీ రెండు గంటలపాటు గడిపే అవకాశం ఉంది.
ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్నారు. కొందరు బీజేపీలో చేరుతుండగా, మరికొందరు సొంత కుంపట్లు పెట్టుకుంటున్నారు. ఇందులో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఒకరు. ఈయన 2015 ఆగస్టులో పార్టీని వీడారు
తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు మోదీకి లేదన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణలో అభివృద్ధే జరగలేదని అంటున్న మోదీ .. అభివృద్ధి జరగకపోతే కేంద్రం తెలంగాణకు అవార్డులు ఎందుకిస్తోంది? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తుందన్నారు. అన్ని పార్టీలను చేతిలో పెట్టుకోవడమే కుటుంబ పార్టీల లక్ష్యం అన్నారు. నిజాయితీగా పని చేసేవారు వారికి గిట్టరన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రధాని సభకు కేసీఆర్ వస్తే సన్మానం చేయటానికి శాలువా తెచ్చాను కానీ ఆయన రాలేదు అని తెలిపారు బండి సంజయ్. కేసీఆర్ ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రైలు ఎక్కి విద్యార్ధులతో ఆత్మీయంగా ముచ్చటించారు.
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయటానికి సిద్ధమైంది. మోదీ హటావో సింగరేణి బచావో నినాదంతో మహాధర్నా నిర్వహిస్తోంది బీఆర్ఎస్.
ప్రధాని మోదీ సికింద్రాబాద్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోదీ పర్యటనలో వెయ్యిమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో బేగంపేట-సికింద్రాబాద్ మార్గ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా 26,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. సుమారు ఐదంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. చెన్నై విమానాశ్రయం, సెంట్రల్ స్టేషన్ వంటి కీలక ప్రాంతాల్లో కఠిన తనిఖీలు చేస్తున్నారు.
ఈక రాష్ట్ర గవర్నర్ రవికి సైతం నిరసన సెగ తప్పలేదు. ఆయన పేరుతో ‘గోబ్యాక్రవి’ (GobackRavi) అనే నినాదం కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది. తిరునల్వేలి జిల్లా కూడన్కుళంలో ఏర్పాటైన అణువిద్యుత్ కేంద్రానికి, స్టెరిలైట్ కర్మాగారానికి వ్యతి�