Home » PM Modi
రాష్ట్రంలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా వాటర్ మెట్రోను ప్రధాని మోదీ ప్రారంభించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న దీక్షలు 802 రోజులకు చేరుకున్నాయి. కూర్మన్నపాలేం శిభిరానికి వచ్చి కేఎ పాల్ సంఘీభావం తెలిపారు.
‘‘ప్రజల్లోకి వెళ్లి నిలబడదాం. ఎవరి బలాలు ఏంటో తెలుస్తుంది. అసలైన శివసేన ఎవరిదంటే పాకిస్తాన్ అయినా చెప్తుంది’’ అని అన్నారు. వాస్తవానికి నిజమైన శివసేన ఎవరిదో సుప్రీంకోర్టు చెప్పలేకపోతోందని, మోదీ-షాల ఒత్తిడి వల్ల అలా జరుగుతోందని ఉద్ధవ్ థాకర
ఆత్మాహుతి దాడి చేస్తామంటు బెదిరింపు లేఖ రావటంతో కేరళ పోలీసులు అప్రమత్తమయ్యారు.
ముస్లీం సోదరులకు ప్రధాని మోదీ ఈద్ ముబారక్ తెలిపారు. మన సమాజంలో సామరస్యం, కరుణ, స్ఫూర్తిని పెంపొందించాలన్నారు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
తన ట్వీటులో పుల్వామా దాడి అనే హ్యాష్ట్యాగ్ జతచేశారు. వాస్తవానికి పుల్వామా దాడిని మోదీ తన రాజకీయాల కోసం వాడుకున్నారనే విమర్శ ఉంది. అయితే ఆ విషయాన్ని విపక్షాలు, విమర్శకులు మర్చిపోయి చాలా రోజులైంది. అయితే సత్యపాల్ మాలిక్ మళ్లీ దాన్ని పైకి తోడ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి బీజేపీ అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంది. మూడవ లిస్టు అభ్యర్ధుల జాబితాను విడుదల చేసి దూకుడుమీదున్న బీజేపీ తాజాగా ఎన్నికల క్యాంపెయినర్ల జాబితానుకూడా విడుదల చేసింది.ప్రధాని మోదీతో పాటు అతిరథ మహారథులతో ప�
జన గణన, కుల గణనపై ప్రధాని మోదీ ఖర్గే లేఖ
ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదే ప్రాంతంలో నిర్వహించిన ఒక సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల ఆధారంగానే రాహుల్ గాంధీ మీద కేసు నమోదై, పార్లమెంట్ సభ్యత్వం రద్దయ�
భారత సంస్కృతీ, సంప్రదాయాలు చాలా గొప్పవని, హోళీ వేడుకలో పాల్గొనేందుకే తాను భారత పర్యటనకు ఒకరోజు ముందుగా వచ్చినట్లు గినా పేర్కొన్నారు. రక్షణమంత్రి తన కుటుంబంతో కలిసి తనకు ఆతిథ్యమిచ్చిన విషయాన్ని ప్రధానమంత్రి మోదీతో గంటన్నరసేపు మాట్లాడేందు