Home » PM Modi
ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ ఎంవీ గంగా విలాస్ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియా కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గంగానందిపై ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ సర్వీస్ �
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని హుబ్బలిలో గురువారం ఒక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హుబ్బలి చేరుకున్న మోదీ రోడ్ షో నిర్వహించారు.
జీ-20, వై-20 కార్యక్రమాల అనంతరం జరగుతోన్న ఈ కార్యక్రమం ఆ రెండు కార్యక్రమాల నుంచి వచ్చిన ఐదు థీమ్లపై ప్లీనరీ చర్చకు సాక్ష్యంగా నిలవనున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఫ్యూచర్ ఆఫ్ వర్క్, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, 21వ శతాబ్దపు నైపుణ్యాలు వీటిలో ప్రధాన�
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టాం ఫోకస్ పెట్టింది.బీజేపీ మిషన్ 90ను షురూ చేసింది తెలంగాణలో, రాజకీయ చాణక్యుడుగా పేరొందిన అమిత్ షా ఇక ప్రతీ నెలా రెండు రోజులు తెలంగాణలో పర్యటించనున్నారు. దీంట్లో భాగంగా
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన వాయిదాపడింది. జనవరి (2023) 19న హైదరాబాద్ కు రావాల్సిన మోడీ పర్యటన వాయిదా పడింది. సికింద్రాబాద్ లో వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ జనవరి 19న రావాల్సి ఉంది. ఈ కార్యక్రమంతో బీజేపీ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే
గంగా నదితో మొదలై.. బ్రహ్మపుత్రను ముద్దాడి.. మధ్యమధ్యలో ఇతర నదీపరిహాక ప్రాంతాలను పలకరించుకుంటూ ప్రయాణానికి సిద్ధమైంది ప్రపంచంలోనే అతి పెద్ద రివర్ క్రూయిజ్... గంగా విలాస్.. జనవరి 13 నుంచి అందుబాటులోకి రాబోతోంది. దేశంలో ఎన్నో క్రూయిజ్లున్నా అంత�
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వానికి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధ�
ప్రధాని మోడీ మరోసారి హైదరాబాద్ కు విచ్చేయనున్నారు. 2022లో తెలంగాణకు నాలుగు సార్లు వచ్చిన ప్రధాని మరోసారి 2023లో తొలిసారిగా హైదరాబాద్ కు రానున్నారు. జంటనగరాల్లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్
‘‘బ్రసిలియాలోని ప్రభుత్వ వ్యవస్థలపై చేసిన దాడి గురించి తెలుసుకుని ఆందోళన చెందాను. ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి. బ్రెజిల్ అధికారులకు మేము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. బ్రెజిల్ లో చోటుచేసుకు
జనవరి 5 పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మమతా బెనర్జీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'మమతా దీదీకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశా�