PM MODI's Mann Ki Baat

    Mann Ki Baath : మన్ కీ బాత్ వినలేదని విద్యార్థులకు జరిమానా

    May 6, 2023 / 10:28 AM IST

    నిరసిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థుల హక్కుల జాతీయ సంఘం అధ్యక్షుడు ఆరిఫ్ ఖాన్ డెహ్రాడూన్ ముఖ్య విద్యాధికారికి లేఖ రాశారు. పాఠశాల యాజమాన్యం స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో విద్యార్థులకు నోటీసు పంపిందని స్క్రీన్ షాట్లను ఆధారంగా చూపారు.

10TV Telugu News