Home » Pm narendar modi
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం రాత్రి విశాఖ చేరుకున్న ప్రధాని శనివారం ఏయూలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మధ్యాహ్నం 1.30 �
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో భాగంగా ఇవ్వాళ ఏయూ(ఆంధ్రా యూనివర్శిటీ) ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభ పాల్గోనున్నారు. సభావేదిక వద్దనే రూ. 15,233 కోట్లు విలువైన తొమ్మిది ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభో�
టికెట్ కౌంటర్ నుండి సుమారు 220 టికెట్లు జారీ చేశారని, అయితే సెక్యూరిటీ గార్డు ప్రజలను లోపలికిరాకుండా ఆపడంలో విఫలమవడంతో చాలా మంది టికెట్ లేకుండా ఒక్కసారిగా బ్రిడ్జిపైకి వచ్చారని మోర్బి మునిసిపల్ అథారిటీ అధికారి ప్రాథమిక విచారణను ఉటంకిస్తూ �