-
Home » Pm narendar modi
Pm narendar modi
పట్టువీడని విపక్షాలు.. ఉభయసభలు రేపటికి వాయిదా.. మోదీ, అమిత్ షా భేటీ
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రతీరోజూ వాయిదా పడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. వీటి భేటీలో ..
చంద్రబాబు అనే నేను.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు .. Live Update
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11.33 గంటలకు ఆయన ప్రమాణం చేశారు.
బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. పార్టీ అగ్రనేతలు
ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు బీజేపీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.
Minister Srinivas Goud: ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు పర్యటనపై మంత్రి శ్రీనివాస్గౌడ్ ఫైర్..
తెలంగాణలో అమలవుతున్న స్కీంలు మీరు అధికారంలోఉన్న రాష్ట్రాల్లో ఉన్నాయా అని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. పాలమూరు రైతులు బాగుపడుతుంటే చూడలేకపోతున్నారు.
NCP Chief Sharad Pawar : మిత్రపక్షాల విజ్ఞప్తిని పట్టించుకోని శరద్ పవార్.. ప్రధాని మోదీతో కలిసి వేదిక పంచుకున్న ఎన్సీపీ అధినేత
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రతిపక్షాల కూటమి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. పూణేలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పవార్ వేదిక పంచుకున్నారు.
IND vs AUS Test Match: నాలుగో టెస్ట్ మ్యాచ్కు భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు
మార్చి 9నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బెనెజ్ రానున్నారు. నాల్గో టెస్ట్ మ్యా�
Budget Session 2023: ప్రపంచం మొత్తం భారతదేశ బడ్జెట్ను చూస్తోంది.. ప్రధాని మోదీ
పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన మోదీ. పార్లమెంట్ భవన్ వద్ద మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచం మొత్తం భారతదేశం బడ్జెట్ వైపు చూస్తోందని అన్నారు. అందరి ఆకాంక్షలు నెరవేర్చేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందించారని భావిస�
Kandukur Incident: కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
కందుకూరు తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
Heeraben Modi: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను చికిత్స నిమిత్తం అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఆమె వందో సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
G20 Summit in Bali: జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ.. ఫొటోలు
G20 Summit in Bali: ఇండోనేషియా రాజధాని బాలిలో మూడురోజుల పాటు జరిగిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు దేశాల అధ్యక్షులతో ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చలు జరిపారు. భారత సంతతికి చెందిన వ్యక్తి రిషి సునాక్ బ్రిటన�