Home » PM Narendra Modi
2002లో గుజరాత్ అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. గుజరాత్ అల్లర్ల కేసులో అత్యున్నత న్యాయస్థానంలో నరేంద్ర మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ పరిణామంపై ఏఎన్ఐ ఇంటర్వ్యూలో అమిత్ షా స్పందించారు. ఇన్నేళ్లలో ఈ ఆరోపణలపై మోదీ మౌనంగా ఎం�
ఇఫ్కో(IFFCO) ఆధ్వర్యంలో గుజరాత్ లోని కలోల్ లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి నానో యూరియా లిక్విడ్ ప్లాంట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.
దేశానికి సేవ చేయడంలో తాను ఏ ప్రయత్నాన్నీ వదిలిపెట్టలేదని, మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడానికి నిజాయితీగా కృషి చేశానని అన్నారు
షెడ్యూల్ కన్నా ముందే మోదీ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
క్వాడ్ సదస్సులో ఏం చర్చిస్తారు? భారత్పై క్వాడ్ భాగస్వామ్య దేశాలు ఒత్తిడి పెంచే అవకాశం ఉందా..? ప్రధాని మోదీ జపాన్ పర్యటన యుద్ధం విషయంలో భారత్ అభిప్రాయాన్ని ప్రభావితం చేసే అవకాశముందా..? ప్రధాని జపాన్ పర్యటనను ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్�
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీతో తన పర్యటనను ప్రారంభించారు. జర్మనీలో ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తో సమావేశమైన అనంతరం మోదీ అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో భారత్ మాతా కీ జై...
సోమవారం నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటుసాగే ఈ పర్యటనలో పలు దేశాధినేతలతో మోదీ భేటీ అవుతారు. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య, దాని పరిణామాల...
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (ఏప్రిల్ 28) నుంచి అసోంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా తొలిరోజు కర్బీ అంగ్లాంగ్ జిల్లా దిఫులో శాంతి, ఐక్యత, అభివృద్ధి ర్యాలీలో మోదీ పాల్గొననున్నారు.
PM Narendra Modi : 2022 ఏడాదిలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి విదేశీ పర్యటన చేయనున్నారు. వచ్చేవారమే ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటించనున్నారు.
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు రోజురోజుకు పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ తీవ్రత దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. సోమవారం 2,541 మందికి పాజిటివ్గా నమోదైంది. 30 మంది కొవిడ్తో చికిత్స ...