Home » PM Narendra Modi
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ మీరు చేసిన వాగ్దానం ఏమైందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 10 ప్రశ్నలు సంధించారు.
సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 12వ తరగతి ఫలితాల్లో 92.71% ఉత్తీర్ణత సాధించగా, 10వ తరగతిలో 94.40% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. శుక్రవారం ఫలితాలు విడుదలైన సందర్భంగా తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రధాని నరేంద్�
పార్లమెంట్లో 99.18 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ప్రజలకు నేరుగా ఎన్నుకునే అవకాశం ఉండదు. దేశ పార్లమెంట్లో ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల్లో శాసన సభ్యులు ఓటు వేసి, రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
తెలంగాణలో అసలు పొలిటికల్ గేమ్ మొదలైంది. బీజేపీ, టీఆర్ఎస్ టగ్ ఆఫ్ వార్ మరింత హీటెక్కింది.
ప్రధాని నరేంద్ర మోదీని చూసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భయపడుతున్నారని బీజేపీనేత, నటి ఖుష్బూ విమర్శించారు.
ప్లాస్టిక్ కాలుష్యం నుండి పర్యావరణాన్ని కాపాడే క్రమంలో నేటి నుండి 'సింగిల్ యూజ్ ప్లాస్టిక్' వాడకాన్ని నిషేధించాలని రాష్ట్రాలను కోరుతూ కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం శుక్రవారం నుంచి అ�
2002లో గుజరాత్ అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. గుజరాత్ అల్లర్ల కేసులో అత్యున్నత న్యాయస్థానంలో నరేంద్ర మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ పరిణామంపై ఏఎన్ఐ ఇంటర్వ్యూలో అమిత్ షా స్పందించారు. ఇన్నేళ్లలో ఈ ఆరోపణలపై మోదీ మౌనంగా ఎం�
ఇఫ్కో(IFFCO) ఆధ్వర్యంలో గుజరాత్ లోని కలోల్ లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి నానో యూరియా లిక్విడ్ ప్లాంట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.
దేశానికి సేవ చేయడంలో తాను ఏ ప్రయత్నాన్నీ వదిలిపెట్టలేదని, మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడానికి నిజాయితీగా కృషి చేశానని అన్నారు
షెడ్యూల్ కన్నా ముందే మోదీ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.