-
Home » PM Narendra Modi
PM Narendra Modi
దేశీ టెక్కు మోదీ బూస్ట్.. ‘సర్వం AI కాజే’ స్మార్ట్ గ్లాసెస్తో ఏఐ సమ్మిట్లో సెన్సేషన్.. ఫొటో వైరల్
AI Impact Summit 2026 : ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా ప్రధాని మోదీ సర్వం కేజ్ గ్లాసెస్ ధరించారు. సర్వం ఏఐ సహ వ్యవస్థాపకుడు ప్రత్యూష్ కుమార్ షేర్ చేసిన ఫొటోలు, ఎగ్జిబిషన్ ఫ్లోర్లో పీఎం రియల్-టైమ్ రెస్పాన్స్ పరీక్షించారు.
ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్ ఎఫెక్ట్.. ఏఏ వస్తువుల ధరలు తగ్గుతాయి.. ఏఏ రంగాలకు ప్రయోజనం
India-US Trade Deal : ప్రాథమిక స్థాయిలో భారతీయ వస్తువులపై యూఎస్ సుంకాలను తగ్గించడం వలన యూఎస్ దిగుమతిదారులు చెల్లించే ధర మారుతుంది.
వామ్మో ఏకంగా 400 కోట్ల బడ్జెట్తో నరేంద్ర మోదీ బయోపిక్..
ఉన్ని ముకుందన్ మోదీ పాత్రలో నరేంద్రమోదీ బయోపిక్ 'మా వందే' అనే పేరుతో తెరకెక్కుతుంది. (Maa Vande)
క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. చర్చిలో ప్రార్థనలు.. ఫొటో గ్యాలరీ
PM Modi Attends Christmas Event : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం ఢిల్లీలోని చారిత్రాత్మక క్యాథెడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్ ను సందర్శించారు. క్రైస్తవ సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. చ�
పీఎం కిసాన్ బిగ్ అప్డేట్.. 22వ విడత వచ్చేది ఎప్పుడో తెలిసిందోచ్.. ఈ రైతులకు రూ. 2వేలు పడవు.. ఎందుకంటే?
PM Kisan 22nd Installment : ప్రధానమంత్రి కిసాన్ యోజన 21వ విడత తర్వాత రైతులు ఇప్పుడు 22వ విడత కోసం చూస్తున్నారు. ఈసారి రూ. 2వేలు 2026లో ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం..
నరేంద్రమోదీ బయోపిక్ 'మా వందే' సినిమా ఓపెనింగ్.. మోదీ పాత్రలో మలయాళం స్టార్..
మలయాళం స్టార్ హీరో ఉన్ని ముకుందన్ మోదీ పాత్రలో నరేంద్రమోదీ బయోపిక్ మా వందే అనే పేరుతో తెరకెక్కుతుంది. నేడు ఈ సినిమా పూజ కార్యక్రమం నిర్వహించి షూటింగ్ మొదలుపెట్టారు.
బిగ్ అప్డేట్.. పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు ఇంకా పడలేదా? ఇలా చేస్తేనే మీకు రూ. 2వేలు పడతాయి..!
PM Kisan Yojana : పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు ఇంకా జమ కాలేదా? డోంట్ వర్రీ.. ముందు ఇలా చేయండి.. రూ. 2వేలు అకౌంటులో వెంటనే పడతాయి.. పరిష్కారం ఇదిగో..
బిగ్ అప్డేట్.. పీఎం కిసాన్ 21వ వాయిదా డేట్ ఇదిగో.. రూ. 2వేలు పడాలంటే రైతులు ఇలా చేయాల్సిందే..!
PM Kisan 21st Installment Date : పీఎం కిసాన్ 21వ వాయిదా విడుదలపై కొత్త అప్డేట్ వచ్చింది. రూ. 2వేలు ఎప్పుడు విడుదల అవుతాయంటే?
మోదీకి ఘన స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్, లోకేశ్.. ఫొటోలు వైరల్
PM Modi AP Tour : ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనం�
భారత్ ఇకపై రష్యా చమురు కొనుగోలు చేయదు.. నాకు మోదీ హామీ ఇచ్చారు.. డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఇకపై రష్యా నుంచి చమురును కొనుగోలు చేయదని...