Home » PM Narendra Modi
Ayodhya Deepotsav 2022: అయోధ్య నగరం దీపకాంతుల్లో ధగధగ మెరిసిపోయింది. ప్రతీయేటా దీపావళికి ముందురోజు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపోత్సవ్ కార్యక్రమాన్నినిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో సరయు నది ఒడ్డున లక్షలాది దీపాలను వెలిగిస్తోంది. తాజాగా ఈ యేడాది సరయూ నది ఒ
ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ పర్యటనలో కేదార్నాథ్ ను దర్శించుకున్నారు. ప్రత్యేక వస్త్రధారణలో కేదారేశ్వరుడికి దర్శించుకున్న మోడీ ప్రత్యేక పూజలు చేశారు.
ఒకప్పుడు ఆయుధాలను దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశంగా ఉన్న భారత్.. ఇప్పుడు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఇందుకు గుజరాత్లో డిఫెన్స్ ఎక్స్పోలో కుదురుతున్న ఎంవోయూలే కారణం. భారత అమ్ములపొదిలో ఉన్న అనేక ఆయుధాలను.. ఇండియా విదేశాలకు విక్ర�
దేశంలోని స్కూళ్లను కలిసి బాగు చేద్దామంటూ ప్రధాని మోదీకి పిలుపునిచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా ఒక స్కూల్ను సందర్శించారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ ప్రధాని మోదీకి కేజ్రీవాల్ ఒక సూచన చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం హిమాచల్ ప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు. మోదీ పది రోజుల వ్యవధిలో హిమాచల్ ప్రదేశ్లో రెండవసారి పర్యటించనున్నారు .
పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీలుగా పలువురి పేర్లను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఇందులో ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కెటి థామస్ ...
క్వీన్ ఎలిజబెత్-2 మరణంపై బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్తో మోదీ ఫోన్లో మాట్లాడారు. క్వీన్ మృతిపై సంతాపం ప్రకటించారు. అలాగే నూతన ప్రధానిగా ఎన్నికైనందుకు ఆమెకు అభినందనలు తెలిపారు.
పాకిస్థాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఆ దేశంలోని దాదాపు సగానికిపైగా ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. వేలాది మంది మరణించగా, లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. పాక్ లో వరద బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకొని సాయం అందిం�
భారత్లో 5జీ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతుండగా 6జీ సర్వీసులపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దశాబ్ధం చివరి నాటికి దేశంలో 6జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన
5G Launch Cities First : భారత మార్కెట్లోకి 5G నెట్ వర్క్ (5G Services) అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. అయితే అందరూ ఊహించిన దానికంటే భారత్లోకి 5G సర్వీసులు ముందుగానే అందుబాటులోకి రానున్నాయి.