Home » PM Narendra Modi
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి 7.30 గంటలకు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తారు. జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.
IND vs AUS 4th Test Match: 75ఏళ్ల ఇండో - ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా.. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభమైన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా నాల్గో టెస్టు మ్యాచ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్తో కలిసి ప్రత్యక్షంగా వీ�
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నిర్ణయాత్మక నాల్గో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ విజేతగా నిలవడంతోపాటు, డబ్ల్�
త్రిపురలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేత డాక్టర్ మాణిక్ సాహా త్రిపుర సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం అగర్తలాలోని వివేకానంద మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది.
మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడబోతున్న సంగతి తెలిసిందే. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆధ్వర్యంలోనే కొత్త ప్రభుత్వాలు కొలువుదీరబోతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ప్రధాని నరే�
ఎన్నికల్లో సంగ్మా పార్టీ ఎన్పీపీ అత్యధిక స్థానాలు సాధించింది. 59 అసెంబ్లీ స్థానాలకుగాను ఎన్పీపీ 26 స్థానాల్లో గెలిచి, అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. అయితే, అధికారంలోకి రావాలంటే మరో నాలుగు స్థానాలు (30 సీట్లు) అవసరం. దీంతో బీజేపీ మద్�
13వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని మోదీ ఈ రోజు విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 16,800 కోట్ల సాయాన్ని అందించనున్నారు. ఇప్పటివరకు ఈ పథకంలో 11 కోట్ల మందికిపైగా రైతులకు రూ. 2.25 లక్షల కోట్ల నిధులను కే�
2013లో చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా తరువాత సరైన హిట్ లేని షారుఖ్ ఖాన్.. పఠాన్ చిత్రంతో సంచలనాలే సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం దేశం మొత్తం పఠాన్ మానియా నడుస్తుంది. ఆఖరికి దేశ ప్రధాని కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. అది కూడా ప్రజలు సమస్యలు చర
అండమాన్ దీవుల్లోని కొన్ని దీవులకు ఈ రోజు పేర్లు పెట్టబోతున్నారు. అండమాన్-నికోబార్ దీవుల్లోని 21 దీవులకు 21 మంది ‘పరమవీర చక్ర’ అవార్డు గ్రహీతల పేర్టు పెట్టనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం స్పష్టం చేశారు. మొత్తం 66 రోజుల కాలంలో సాధారణ విరామాలతో 27రోజులు సమావేశాలు కొనసాగుతాయన�