Home » PM Narendra Modi
కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికార పగ్గాలు దక్కించుకోవాలంటే 113 సీట్లు గెలుచుకోవాలి. అయితే, ఈసారి ఏదైనా పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ వస్తుందా? మరోసారి హంగ్ ఏర్పడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
కర్ణాటక ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీల చూపంతా బెంగళూరుపైనే ఉంది. కర్ణాటకలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా బెంగళూరు అర్బన్ కీలకంగా మారింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మోదీ అన్నారు. ఆ రెండు పార్టీలు అవినీతిని ప్రోత్సహించడమే కాకుండా, సమాజాన్ని విభజించే రాజకీయాలు చేస్తున్నాయి అంటూ విమర్శించారు.
మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రసారం కానుంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 11గంటలకు ప్రసారం అవుతుంది.
ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే లేఖ రాశారు. ఆ లేఖలో పలు అంశాలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారంకు డిమాండ్ చేశారు.
బ్రిటన్లోని భారత హైకమిషన్ కార్యాలయంపై దాడిని ప్రధాని మోదీ రిషి సునక్తో సంభాషించారు. ఈ అంశంపై స్పందించిన రిషి సునక్.. భారత్ హై కమిషన్పై జరిగిన దాడి ఏ మాత్రం అమోదయోగ్యం కాదని అన్నారు.
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. అంతకముందు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ప్రధాని మోదీ శనివారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి బేగంపేట విమానశ్రయానికి వస్తారు. ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ సుమారు 20 నిమిషాల కార్యక్రమంలో ఆయన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తారు.
అస్సాం రాష్ట్రం మరియాని అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రూపజ్యోతి కుర్మీ తాజ్మహల్ను కూల్చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. వృద్ధుల ఆశీర్వాదం లేకుండా ఏ వ్యక్తి, దేశం అభివృద్ధి చెందదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నట్లు ఆ లేఖలో అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.