Home » PM Narendra Modi
కొత్త పార్లమెంట్ భవనం 150 సంవత్సరాలకు పైగా నిర్మాణం మన్నేలా నిర్మాణం. జోన్-5 భూకంపాలను సైతం ఈ భవనం తట్టుకోగల సత్తా.
కొత్త పార్లమెంటరీ భవనం భారత రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో న్యాయవాది CR జయ సుకిన్ పిటీషన్ దాఖలు చేశారు.
ఈ వందే భారత్ రైలు డెహ్రాడూన్, ఢిల్లీ మధ్య నడవనుంది. కవాచ్ టెక్నాలజీతో సహా అధునాతన భద్రతా ఫీచర్లతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడవనుంది.
జీ7 దేశాల నాయకులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ హిరోషిమాలోని అణుదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు.
హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహం అహింస ఆలోచనను ముందుకు తీసుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో అపురూప ఘట్టం ఆవిష్కృతం కానుంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కావటానికి డేట్ ఫిక్స్ అయ్యింది.
రోజ్ గార్ కింద దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం విధితమే. అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రత్యేక సమావేశాలతో కేంద్ర మంత్రులు నియామక పత్రాలను అందజేస్తున్నారు.
ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కె జీన్ పియర్ మాట్లాడారు. జో బైడెన్, జిల్ బైడెన్ అధికారిక రాష్ట్ర పర్యటన కోసం అమెరికాలో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారని తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిన కొన్నిగంటల తరువాత అర్థరాత్రి వేళ ప్రధాని నరేంద్ర మోదీ కన్నడ ప్రజలను ఉద్దేశించి ఓ వీడియోను విడుదల చేశారు.
ఇటీవల విడుదలై వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వీక్షించారు. అనంతరం ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.