Home » PM Narendra Modi
కేంద్ర ప్రభుత్వమే తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అవసరమైన మేరకు కనీసం 5 వేల కోట్ల రూపాయలను వేంటనే కేటాయించాలని సూచించారు. గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానులుగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వడ్డీతో సహా �
చైనీయులు భారత ప్రధాని మోదీ అంటే ఇష్టపడరని ఎక్కువ మంది అభిప్రాయం. వారి అభిప్రాయాలను విరుద్ధంగా అంతర్జాతీయ మ్యాగజీన్లో ఓ కథనం ప్రచురితమైంది. చైనీయులుసైతం మోదీ అంటే ఇష్టపడుతున్నారన్న విషయాన్ని ప్రముఖ అమెరికన్ మ్యాగజీన్ ‘ద డిప్లొమాట్’ వెల్
ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. నోబెల్ బహుమతి కమిటీ బృందం నార్వే నుంచి భారత్కు వచ్చింది. ఈ సందర్భంగా నాబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ చైర్మన్ అస్లే టోజే ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి విషయంప�
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి 7.30 గంటలకు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తారు. జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.
IND vs AUS 4th Test Match: 75ఏళ్ల ఇండో - ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా.. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభమైన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా నాల్గో టెస్టు మ్యాచ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్తో కలిసి ప్రత్యక్షంగా వీ�
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నిర్ణయాత్మక నాల్గో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ విజేతగా నిలవడంతోపాటు, డబ్ల్�
త్రిపురలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేత డాక్టర్ మాణిక్ సాహా త్రిపుర సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం అగర్తలాలోని వివేకానంద మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది.
మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడబోతున్న సంగతి తెలిసిందే. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆధ్వర్యంలోనే కొత్త ప్రభుత్వాలు కొలువుదీరబోతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ప్రధాని నరే�
ఎన్నికల్లో సంగ్మా పార్టీ ఎన్పీపీ అత్యధిక స్థానాలు సాధించింది. 59 అసెంబ్లీ స్థానాలకుగాను ఎన్పీపీ 26 స్థానాల్లో గెలిచి, అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. అయితే, అధికారంలోకి రావాలంటే మరో నాలుగు స్థానాలు (30 సీట్లు) అవసరం. దీంతో బీజేపీ మద్�
13వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని మోదీ ఈ రోజు విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 16,800 కోట్ల సాయాన్ని అందించనున్నారు. ఇప్పటివరకు ఈ పథకంలో 11 కోట్ల మందికిపైగా రైతులకు రూ. 2.25 లక్షల కోట్ల నిధులను కే�