Home » PM Narendra Modi
మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రసారం కానుంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 11గంటలకు ప్రసారం అవుతుంది.
ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే లేఖ రాశారు. ఆ లేఖలో పలు అంశాలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారంకు డిమాండ్ చేశారు.
బ్రిటన్లోని భారత హైకమిషన్ కార్యాలయంపై దాడిని ప్రధాని మోదీ రిషి సునక్తో సంభాషించారు. ఈ అంశంపై స్పందించిన రిషి సునక్.. భారత్ హై కమిషన్పై జరిగిన దాడి ఏ మాత్రం అమోదయోగ్యం కాదని అన్నారు.
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. అంతకముందు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ప్రధాని మోదీ శనివారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి బేగంపేట విమానశ్రయానికి వస్తారు. ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ సుమారు 20 నిమిషాల కార్యక్రమంలో ఆయన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తారు.
అస్సాం రాష్ట్రం మరియాని అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రూపజ్యోతి కుర్మీ తాజ్మహల్ను కూల్చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. వృద్ధుల ఆశీర్వాదం లేకుండా ఏ వ్యక్తి, దేశం అభివృద్ధి చెందదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నట్లు ఆ లేఖలో అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వమే తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అవసరమైన మేరకు కనీసం 5 వేల కోట్ల రూపాయలను వేంటనే కేటాయించాలని సూచించారు. గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానులుగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వడ్డీతో సహా �
చైనీయులు భారత ప్రధాని మోదీ అంటే ఇష్టపడరని ఎక్కువ మంది అభిప్రాయం. వారి అభిప్రాయాలను విరుద్ధంగా అంతర్జాతీయ మ్యాగజీన్లో ఓ కథనం ప్రచురితమైంది. చైనీయులుసైతం మోదీ అంటే ఇష్టపడుతున్నారన్న విషయాన్ని ప్రముఖ అమెరికన్ మ్యాగజీన్ ‘ద డిప్లొమాట్’ వెల్
ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. నోబెల్ బహుమతి కమిటీ బృందం నార్వే నుంచి భారత్కు వచ్చింది. ఈ సందర్భంగా నాబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ చైర్మన్ అస్లే టోజే ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి విషయంప�