Home » PM Relief Fund
రాను రాను మహిళలకు రక్షణ లేకుండా పోతుంది.. దేశంలో ఎదో ఓ చోట ప్రతి రోజు మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ విషయంలో ఇంట్లో వారిని కూడా నమ్మే పరిస్థితి లేకుండా తయారైంది. రక్షణ కల్పించాల్సిన సోదరులే తోడబుట్టిన వారిపై అఘాయి�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కు కనీసం ఏడు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఏడు లీడింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ల నుంచి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రధాన మంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్(పీఎం కేర్) రూ.200 కోట్లు విరాళంగా వచ్చింది. సె
మహమ్మారికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. కరోనా కట్టడిలో భాగంగా భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ILO)తెలిపిన వివరాల ప్రకారం…. భారత
కరోనా వైరస్ పై భారత యుద్ధం కొనసాగుతున్న సమయంలో తన వంతు సాయం ప్రకటించారు ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్. ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కు 25కోట్లను డొనేట్ చేస్తున్నట్లు సోమవారం(మార్చి-30,2020)రాందేవ్ బాబా తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప�
కరోనాపై పోరాటానికి రూ. 4 కోట్లు విరాళం ప్రకటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..
ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎవరికైనా కష్టం అంటే ముందుంటాడు పవన్ కళ్యాణ్.. ఈ మాట ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న కరోనా దేశంలోనూ విస్తరిస్తుండగా.. కరోనా నియంత్రణకు, కరోనాను కట్�
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు విరాళాలు ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు ముందుకొచ్చారు. ఓ యాచకురాలు బిచ్చం ఎత్తి కూడబెట్టిన రూ.6 లక్షలు అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చింది.