Home » PMMODI
తాజాగా మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తరలించారు. వీటిని కునో పార్కులో వదిలారు. వీటికోసం పది క్వారంటైన్ ఎన్ క్లోజర్లను సిద్ధం చేశారు. ఇవి నెల రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి అబ్జర్వు చేస్తారు. అనంతరం వీటిని అడవిలోకి వదిలేస్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటక, మహారాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కర్ణాటకలోని యాద్గిర్, కలబురగి జిల్లాల్లో మోదీ పర్యటిస్తారు. ఈ ప్రాంతాల్లో రూ. 10,800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. అదేవిధంగా మహార�
PM Modi: వందే భారత్' ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం రాత్రి విశాఖ చేరుకున్న ప్రధాని శనివారం ఏయూలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మధ్యాహ్నం 1.30 �
Pawan Kalyan: రేపు విశాఖకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. ఈ క్రమంలో మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. రాత్రి 8.30గంటలకు విశాఖ ఐఎన్ఎస్ చోళాలో 15 నిమిషాలు పవన్ ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై, బీజేపీ - జనస�
ప్రధానిపై TRS సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు
ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్కు వార్నింగ్
తాలిబన్లపై భారత్ సీక్రెట్ ఆపరేషన్