Home » PMO Office
ఈజిప్టు దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం నాడు ప్రముఖ యోగా మహిళా శిక్షకులతో భేటీ అయ్యారు. ఈజిప్టులో ప్రముఖ యోగా మహిళా శిక్షకులు రీమ్ జబక్, నాడా అడెల్లతో మోదీ సమావేశమయ్యారు. యోగా పట్ల వారికున్న అంకితభావాన్ని ప్రధాని మ�
జూలై మొదటివారంలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. జూలై రెండు లేదా మూడో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. 2019లో మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి ఈ కేబినెట్ విస్తరణ జరగనుంది.