-
Home » Podanukuru mandal
Podanukuru mandal
Nellore Incident : ఈతకు వెళ్లి చెరువులో ఆరుగురు గల్లంతు.. ఐదుగురి మృతదేహాలు వెలికితీత
February 27, 2023 / 01:29 PM IST
నెల్లూరు జిల్లా పొదనుకూరు మండలం తోడేరు చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. చెరువులో గల్లంతైన ఆరుగురు యువకుల్లో ఐదుగురి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటికి వెలికితీశారు. మరొకరికి కోసం గాలింపు కొనసాగుతోంది.