Home » Podu lands Patta
అడవి బిడ్డలు ఎన్నాళ్లగానో వేచి చూసిన శుభతరుణం రానే వచ్చింది. పోడు భూములకు సీఎం కేసీఆర్ పట్టాలు పంపిణీ చేశారు. ఆసిఫాబాద్ లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశారు.