Poet

    ఎట్టకేలకు వరవరరావుకు స్వేచ్ఛ : అయినా..ముంబాయిలోనే

    March 7, 2021 / 10:01 AM IST

    Poet Varavara Rao : బీమా కొరేగావ్‌ కేసులో రెండేళ్లకు పైగా జైలులో ఉన్న రచయిత, సామాజిక కార్యకర్త 81 సంవత్సరాల వరవరరావుకు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. ఇటీవలే ఆయనకు తీవ్ర అనారోగ్యం బారినపడటంతో ముంబాయి హైకోర్టు ఆదేశాల మేరకు నానావతి ఆస్పత్రికి తరలించి చికిత

    కరోనాతో పాటల రచయిత అనీల్ కన్నుమూత

    January 4, 2021 / 12:32 PM IST

    Anil Panachooran:కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులను కోల్పోగా.. ఇప్పుడు ప్రముఖ మళయాళ పాటల రచయిత అనీల్ పనాచూరన్(55) కన్నుమూశారు. కరోనాతో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనీల్ ఆదివారం రాత్రి మరణించారు. అనారోగ్యంతో బాధపడుతు�

    ఉత్తరాంధ్ర గద్దర్ వంగపండు ప్రసాదరావు కన్నుమూత

    August 4, 2020 / 07:35 AM IST

    ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి అధ్యక్షుడు. ఉత్తరాంధ్ర గద్దర్‌గా పేరుతెచ్చుకున్న వంగపండు ప్రసాదరావు ఇకలేరు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కళారత్న పురస్కారం అందుకున్న ఆయన గుండెపోటుతో చనిపోయారు. విజయనగరం జిల్లా పార్వతీ

    కవితలతో రూ.50లక్షలు గెలుచుకున్న హైదరాబాద్ అమ్మాయి

    December 10, 2019 / 05:03 AM IST

    హైదరాబాద్ నుంచి శ్రాష్ట వాణి కొల్లి అనే టీనేజర్‌ రూ.50లక్షల బహుమతి గెలుచుకుంది. ఆస్ట్రేలియాలోని వాల్లంగాంగ్ యూనివర్సిటీ..   చేంజ్ ద వరల్డ్ అనే అంశంపై విన్నర్‌ను ప్రకటించింది. వాణీ కర్ణాటకలోని రేవా యూనివర్సిటీలో లా చదువుతుంది. తెలంగాణ సీనియ�

    ప్రియాంక రెడ్డి హత్యపై భావోద్వేగం: మహేష్ బాబు కవిత

    December 1, 2019 / 09:43 AM IST

    ప్రియాంకారెడ్డి హత్యాచారం ఘటన.. దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సంచలనం రేపిన ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు సైతం డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటనపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్

10TV Telugu News