Poland

    Only Girls Village : ఆడపిల్లలు మాత్రమే పుట్టే గ్రామం..10ఏళ్లుగా ఒక్క మగపిల్లాడు పుట్టలేదు..!!

    April 14, 2021 / 12:28 PM IST

    Only Girls Village Miejsce odrzanskle :అమ్మకడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసి కడుపులోనే పిండాన్ని చిదిమేస్తున్న ఘటనలు..పుట్టినా చంపేస్తు దారుణాల గురించి ఎన్నో విన్నాం. దీంతో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం అవతోంది. కానీ ఓ గ్రామంలో కేవలం ఆడపిల్లలు మాత్�

    pensions for dogs, horses : ఇకపై కుక్కలు, గుర్రాలకు పెన్షన్..

    March 27, 2021 / 10:09 PM IST

    ఆ దేశంలో కుక్కలు, గుర్రాలకు కూడా పెన్షన్లు తీసుకోనున్నాయి. ఇక నుంచి కుక్కలు, గుర్రాల సర్వీసుకు కూడా రిటైర్మెంట్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు  సర్వీసు అందిస్తున్న కుక్కలు, గుర్రాల కోసం ప్రత్యేకించి పెన్షన్ అందించనున్నారు.

    6 రోజుల్లో 9లక్షలకు పైగా కోళ్లను కోసి పడేసారు..చంపేది తినటానికి కాదు..

    November 28, 2020 / 11:35 AM IST

    Poland to cull more than 9 lakh hens : డెన్మార్క్ లో మింక్ అనే జంతువుల నుంచి మనుషులకు కరోనా వ్యాప్తిస్తోంది ప్రభుత్వం లక్షలాది మింక్ లకు చంపి పూడ్చిపెట్టేసింది. అలాగే పోలాండ్‌ లక్షలాది కోళ్లను కోసిపడేస్తున్నారు. కారణం ఏంటంటే..కొత్త డర్బ్ ఫ్లూ విజృంభిస్తోందని. దీ�

    ఏం కాదులే అనుకుంటే కుదరదు : చలికాలంలో విజృంభిస్తున్న కరోనా..పెరుగుతున్న మరణాలు

    November 11, 2020 / 01:18 PM IST

    Corona effect in winter Season : కరనా వైరస్ మహమ్మారి కలకలం మొదలై ఏడాది కావస్తోంది. అయినా ఏమాత్రం తగ్గట్లేదు. మరోవైపు వ్యాక్సిన్ ఎప్పటికి వస్తోందో తెలిదు. వచ్చినా ఎంత వరకూ ఫలితం ఉంటుందో చెప్పే పరిస్థితి లేదే. ఈ క్రమంలో శీతాకాలం వచ్చేసింది. శీతాకాలం అంటే శ్వాసకోస

    నదిలో పేలిన రెండో ప్రపంచ యుద్ధంనాటి బాంబు

    October 15, 2020 / 03:34 PM IST

    Poland : ఎప్పుడో రెండవ ప్రపంచం యుద్ధం కాలం నాటి బాంబులు కొన్ని ఇప్పటికీ భూమిలో నిక్షిమై ఉండిపోయాయి. తవ్వకాల్లో అవి బయట పడుతుంటాయి.అటువంటిదే రెండవ ప్రపంచ యుద్ధానికి చెందిన భారీ బాంబు పోలాండ్‌ నదీలో బయట పడింది. టాల్‌బాయ్‌ గా పిలిచే ఈ బాంబు దాదాపు 540

    రెండవ ప్రపంచయుద్ధం నాటి బాంబు పేలడంతో చనిపోయిన సైనికులు

    October 9, 2019 / 02:52 AM IST

    రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో పెట్టిన బాంబు పేలడంతో యూరప్ లోని పోలాండ్ దేశంలో ఇద్దరు సైనికులు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. పోలాండ్‌లో రెండవ ప్రపంచయుద్ధం సమయంలో పెట్టిన ఒక బాంబు ఇటీవల బయటపడింది. ఆ బాంబును నిర్వీర్యం చేస్తున్న సమయంలో అ

10TV Telugu News