Home » polavaram project
పోలవరం భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 55వేల 545 కోట్లు కాగా... 48 వేల కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.
ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. ప్రభుత్వ విధానాలను ఆయన తూర్పారబడుతున్నారు. ప్రధానంగా సీఎం జగన్ను టార్గెట్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న విధానాలను తప్పుబడుతున్నారు. తాజాగా మ�
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించడానికి సీఎం జగన్ ఇవాళ వెళ్లనున్నారు.
ఉండవల్లి అరుణ్కుమార్.. రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మిన బంటు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్కు, వైసీపీ ఆవిర్భావంత
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2021లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది.
రాజధాని అమరావతిని చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు అమరావతిని బ్యాంక్ ఎకౌంట్ లాగా..పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. అమరావతిని గాలికి వదిలేసిన చంద్రబాబు ఇప్పుడు దాన్ని పరిశీలించేందుకు పర్యటన �
ఏపీ లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన రూ.5600 కోట్ల నిధుల్లో కేంద్రం 1850 కోట్లు రీఎంబర్స్మెంట్ చేసేందుకు ఆర్ధక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనిధులు త్వరలోనే �
ఏపీ జీవనాడిగా గుర్తింపు పొందిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఏపీ ప్రభుత్వం రీటెండరింగ్ నిర్వహించగా..
పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడం లేదని దాఖలైన పిటీషన్పై.. ఢిల్లీ హైకోర్టులో అక్టోబర్ 09వ తేదీ బుధవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్నే ఫిర్యాదుగా పరిగణించి విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఆద�
పోలవరం ప్రధాన ప్రాజెక్ట్ రీ-టెండరింగ్తో ఏపీ ప్రభుత్వానికి భారీగా ఆదా అవుతోంది. ప్రధాన ప్రాజెక్ట్ రీ టెండరింగ్ తో రూ.628 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. గతంలో