Home » polavaram project
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇవాళ(03 మార్చి 2022) రాష్ట్రానికి రాబోతున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించడానికి, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33వేల 168 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర జల్శక్తి శాఖ తేల్చింది.
అమిత్ షా ముందుకు పోలవరం పంచాయితీ
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం అసాధ్యమని తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం పార్లమెంటులో కేంద్రం తేల్చిచెప్పింది.
మంత్రి అనిల్ వర్సెస్ దేవినేని ఉమ
గోదారి గర్భంలోకి రుద్రమ కోట... త్వరలోనే మాయం
ఏపీ ప్రభుత్వంపై NGT ఆగ్రహం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 14న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టులో జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటారు
గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరంలో నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టులో నేడే తొలి ఫలితానికి అంకురార్పణ జరగనుంది. పోలవరం ప్రాజెక్ట్లో భాగంగా డెల్టాకు స్పిల్ వే మీదుగా కాసేపట్లో గోదావరి నీటిని విడుదల చేయనున�
పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులను విడుదల చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం జగన్. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం నిధుల కేటాయింపు చేయాలన్నారు. 2021, జూన్ 10వ తేదీన ఢిల్లీకి వచ్చిన స�