Home » polavaram project
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వపై లోక్ సభలో జలశక్తి శాఖ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది. పోలవరం ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం అని కేంద్రం తేల్చి చెప్పింది.
ప్రధాని మోదీకి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు దుస్థితికి కారణమని కేవీపీ లేఖలో ప్రస్తావించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు ద్రోహం చేశారని పేర్కొన్నారు.
ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు. మార్చి 2024కల్లా పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకు
తిరుమలలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం పూర్తి చేయడం కేసీఆర్ కే సాధ్యమవుతుందన్నారు. ఏపీ అభివృద్ధి బీఆర్ఎస్ వల్లే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్లే పోలవం పూర్తికాలేదు అని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఎద్దేవా చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గేట్లు తెరవడంతో జలదృశ్యం కన్నుల విందు చేస్తోంది. ఓవైపు బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే...మరోవైపు గలగలా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు రెండు గే�
పోలవరం ఎత్తు పెంపుపై వివాదం సరికాదన్నారు మంత్రి అంబటి రాంబాబు. భద్రాచలం మునిగిపోవడానికి పోలవరం నిర్మాణం కారణం కాదని చెప్పారు. భద్రాచలం మాది అంటే ఇచ్చేస్తారా? అని మంత్రి పువ్వాడను ప్రశ్నించారు. (Ambati Rambabu Vs Puvvada)
ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. అసలు ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది? జాప్యానికి కారణాలు ఏంటో కూడా కేంద్రం చెప్పింది.
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచటం వల్లే తెలంగాణలో భద్రాచలం ముంపుకు గురి అయ్యిందని..కాబట్టి ఎత్తు తగ్గించాలని..అలాగే ఏపీలో కలిపిన తెలంగాణ ప్రాంతాన్ని తిరిగి తెలంగాణలో కలిపివేయాలంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు క�