Home » polavaram project
రెండు కాపర్ డ్యాంలు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయా ఫ్రం వాల్ నిర్మించాలి.. అలా చెయ్యలేదు. నది డైవర్షన్ చెయ్యకుండా డయా ఫ్రం వాల్ కట్టేశారు.. వరదలకు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనతో పాటు ప్రాజెక్టు స్థితిగతులపై అధికారులతో సమీక్ష చేయనున్నారు.
ప్రాజెక్ట్ ఎంత కాలంలో పూర్తి చేయొచ్చు? నిర్వాసితుల పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలపైన సీఎం చంద్రబాబు సమీక్షించే అవకాశం ఉంది.
ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఇరిగేషన్ అధికారులతో సమీక్షించిన చంద్రబాబు రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు.
2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎంపికై ఢిల్లీకి వెళ్లాను. పోలవరం ముంపునకు గురయ్యే ఏడు మండలాలు అప్పటికి ఇంకా తెలంగాణలోనే ఉన్నాయి.
ప్రాజెక్టు పురోగతిపై సీఎం జగన్ వర్సెస్ చంద్రబాబు
Harish Rao Thanneeru : విభజన చట్టం సెక్షన్ 3 కింద నూతన కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరారు.
పూర్తి స్థాయి ప్యాకేజీ ఇవ్వకుండా ఖాళీ చేయాలని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పునరావాస బాధితులతో కలిసి శ్రీనివాసరావు పాదయాత్ర చేపట్టారు.
Ambati Rambabu : భారత్-పాకిస్తాన్ యుద్ధం జరిగిన స్థాయిలో చూపిస్తున్నారు. గైడ్ బండ్ పెద్ద సమస్యే కాదు.