Home » polavaram project
తొందరపాటు తగదని కేంద్ర సంస్థ చెప్పినా.. గత ప్రభుత్వం వినలేదని చంద్రబాబు నాయుడు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం రూ.960 కోట్లు కేటాయించిన నేపథ్యంలో.. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఏపీ సర్కార్ కూడా సన్నద్ధమవుతోంది.
చంద్రబాబు లాలూచీపడి పోలవరానికి అన్యాయం చేస్తున్నారు. నేను చెప్పిన ప్రతి మాట నిజం.
కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు నవంబర్ నెలలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఒప్పందాలు పూర్తయ్యాయి. కొత్త డయాఫ్రం వాల్ మట్టి సాంద్రత పెంపు.. ప్రధాన డ్యాం గ్యాప్-2లో పాత డయాఫ్రం వాల్ కు సమాంతరంగా
జగన్ పై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. పోలవరం కోసం ఏమీ చేయలేదని చెప్పటం అవాస్తం.
రివర్స్ టెండర్ అమలు చేసి పైశాచిక ఆనందం పొందారు. పండగ పూట కూడా ప్రాజెక్ట్ గురుంచి కేంద్ర మంత్రి గడ్కరీ వద్దకు వెళ్ళా. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదుల తరహాలో ఆ ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వం వద్ద వాదించా.
డయాఫ్రం వాల్ అంటే చైనా వాల్ లా ఉంటుందని అనుకుంటున్నారు.ప్రాజెక్ట్ ల పరిస్థితిపై అధికారులు వాస్తవాలు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. నిజాలు చెబితే ఎక్కడ వాళ్ల మెడకు చుట్టుకుంటుందోనని భయపడుతున్నారు.
పోలవరం దస్త్రాల దహనం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేశ్ హెచ్చరించారు.
రాష్ట్రంలో కావాలనే విధ్వంసం చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసిన వారి మీద కనీసం కేసు ఎందుకు నమోదు చేయలేదు?
ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి అవసరమైన 12 వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలకు..