Home » Polavaram Seven Mandals
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడాన్ని తన ఘనతగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు.
2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎంపికై ఢిల్లీకి వెళ్లాను. పోలవరం ముంపునకు గురయ్యే ఏడు మండలాలు అప్పటికి ఇంకా తెలంగాణలోనే ఉన్నాయి.