Polavaram Works

    పోలవరం వద్ద సీఎం జగన్, 2022 ఖరీఫ్ నాటికి సాగునీరు

    December 14, 2020 / 01:42 PM IST

    AP CM YS Jagan Polavaram Project Inspection : 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్. నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం పోలవరంలో పర్యటిస్తున్న సీఎం మీడియా చిట్‌చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

    సీఎం జగన్ పోలవరం బాట

    December 14, 2020 / 06:36 AM IST

    YS Jagan to inspect Polavaram works : ఏపీ సీఎం పోలవరం ప్రాజెక్టు బాట పట్టారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని డిసైడ్‌ అయ్యారు. ఇందులో భాగంగా 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం జగన్‌ స్వయంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 9.30కు సీఎ�

    గోదావరికి వరదలొచ్చిన ఆగని పోలవరం పనులు

    November 6, 2020 / 02:29 PM IST

    Polavaram project progress report : వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. కేవలం శంకుస్థాపనల వరకే పరిమితమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పోలవరం పనుల్లో వేగం పెరిగింది. ఇప్పుడు వైసీపీ సర్కార్.. 2021 నాటికి ప్రా

    పోలవరం.. కాఫర్ డ్యామ్ నిర్మాణం 85 శాతం పూర్తి

    November 6, 2020 / 02:28 PM IST

    Polavaram project of Coffer Dam report : పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైనది కాఫర్ డ్యామ్ నిర్మాణం. ఇప్పటికే.. ఎగువ కాఫర్ డ్యామ్ 85 శాతం పూర్తి అయింది. రెండు కాఫర్ డ్యామ్‌లకు మధ్యలో గోదావరి అడుగున ఉన్న డయాఫ్రాం వాల్ నిర్మాణం కూడా ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం తూర్పుగోదావ�

    శరవేగంగా పోలవరం పనులు.. 2021 నాటికి ప్రాజెక్ట్ పూర్తి..

    November 6, 2020 / 12:13 PM IST

    Polavaram project progress report: వరదలు వెంటాడినా పనులు ఆగట్లేదు.. కరోనా కుదిపేసినా నిర్మాణంలో జాప్యం లేదు.. నిధుల్లో కేంద్రం కోతలు పెట్టినా.. ప్రాజెక్ట్ పట్టాలు దిగలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా.. పోలవరం పరుగులు పెడుతోంది. పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయ్. మరి.. పనులు �

10TV Telugu News