police attack

    Pattabhi Ram : ఎన్ హెచ్ ఆర్ సీకి టీడీపీ నేత పట్టాభి రామ్ ఫిర్యాదు

    March 15, 2023 / 03:56 PM IST

    జాతీయ మానవ హక్కుల కమిషన్ ను టీడీపీ నేత పట్టాభి రామ్ కుటుంబ సమేతంగా కలిశారు. ఏపీలో పరిస్థితులు, పోలీసులు తనపై జరిపిన దాడిపై ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు రాజీవ్ జైన్ ను కలిశారు.

    Suryapet : నిందితుడిని కొట్టాడని ఎస్ఐ ట్రాన్స్‌ఫర్

    November 12, 2021 / 01:47 PM IST

    దొంగతనం కేసులో ఓ వ్యక్తిని స్టేషన్‌కి పిలిపించి అతడిని దారుణంగా కొట్టారని ఆరోపణలు రావడంతో సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) పోలీస్ స్టేషన్ ఎస్ఐ లింగంని బదిలీ చేశాడు.

    డాక్టర్ సుధాకర్ కేసు : సీబీఐ విచారణకు ఆదేశించిన హై కోర్టు 

    May 22, 2020 / 08:48 AM IST

    విశాఖజిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ పై  దాడికి సంబంధించిన కేసును హైకోర్టు సీబీఐకు బదలాయించింది. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐను ఆదేశించింది. 8 వారాల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాల

10TV Telugu News