Home » police case
కాకినాడ జిల్లాలో కెర్లంపూడి మండలం వేలంకలో కోడి కత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ అంబర్ పేట్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ పై కేసు నమోదు అయింది. ల్యాండ్ వ్యవహారంలో సుధాకర్ పై వనస్థలీపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
ఇక స్వీయ రక్షణ కోసం అవసరమైతే కత్తులు వాడుకోవాలని, ఎవరైనా దాడి చేస్తే వారికి తిరిగి కఠువైన జవాబు ఇవ్వడం మన హక్కని ప్రగ్యాసింగ్ అన్నారు. ‘‘మీ ఇంట్లో ఉన్న కత్తుల్ని పదును చేసి పెట్టుకోండి. కనీసం కూరగాయలు కోసుకోవడానికైనా ఉపయోగపడతాయి. ఏమో, ఏం అవస�
పింకీ, రింకీ అనే ఇద్దరు కవలలు ముంబయిలోని సాప్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరిది మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మాల్షిరాస్ తాలూకా అక్లుజ్. వీరిద్దరు ఒకే వ్యక్తిని పెళ్లాడారు. ఈ వివాహం ఘనంగా జరిగింది. అయితే, పోలీసులు వరుడికి షాకిచ్�
బార్, రెస్టారెంట్లలో పావురం బిర్యానీ వడ్డిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు రిటైర్డ్ ఆర్మీ అధికారి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పోలీసు కేసు నమోదైంది. కాపీరైట్ యాక్ట్ కింద బెంగళూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోలో తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్-2 హిందీ వర్షెన్ పాటను వాడుకున్నారని �
సినీ పరిశ్రమకి చెందిన కూనపరెడ్డి శ్రీనివాస్ కెమెరామెన్ గా, యాడ్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. యూసుఫ్గూడ సమీపంలోని నవోదయ కాలనీలో శ్రీనివాస్ నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ ఉండే ఇంటికి ఎదురుగా ఓ వివాహిత తన భర్త, పిల్లలతో కలిసి ఉంటుంది. ఎదు�
అనంతపురంలో నకిలీ బ్యాంక్ ముఠా గుట్టు రట్టైంది. ఒకే కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు కలిసి ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి మోసానికి పాల్పడ్డారు. డిపాజిటర్ల నుంచి లక్షల్లో వసూలు చేశారు.
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీలో బాలికను రెండు వేర్వేరు హోటళ్లకు తీసుకెళ్లారని, అక్కడ ఆమెపై నిందితులు సామూహిక దాడికి పాల్పడినట్లు గుర్తించారు.
కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని పేర్కొన్నందుకు ఆయనపై కేసు నమోదైంది. బీజేపీ కార్యకర్తల ఫిర్యాదుతో మధ్యప్రదేశ్ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.