Home » police case
తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్లిన తర్వాత శుక్రవారం మరోమారు ఆ బాలికపై అత్యాచారం చేశారు. దీంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. పెళ్లి అయిన రెండు గంటలకే కట్నం కింద కారు ఇవ్వలేదనే కోపంతో నవ వధువుకు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చిన ఉదంతం యూపీ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో వెలుగుచూసింది....
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ను పంచుకున్నారనే ఆరోపణలపై దిగ్విజయ్ సింగ్పై ఇండోర్ పోలీసుల�
నయనతార, విగ్నేష్ శివన్ పై తమిళనాడు తిరుచ్చి పోలీస్ స్టేషన్ లో సొంత కుటుంబ సభ్యులే ఆస్తి తగాదాల నేపథ్యంలో కేసు వేశారు.
తన ప్రాణాలకు ముప్పు ఉందని బీహార్ రాష్ట్ర సహకారశాఖ మంత్రి సురేంద్ర ప్రసాద్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని మంత్రి పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు....
ముంబయి లోకల్ రైలులో మరో దారుణం తాజాగా వెలుగుచూసింది.నడుస్తున్న రైలులో 24 ఏళ్ల మహిళా ప్రయాణికురాలిని ఓ గుర్తుతెలియని వ్యక్తి లైంగికంగా వేధించాడు. పశ్చిమ రైల్వేలోని చర్నిరోడ్- గ్రాంట్ రోడ్ రైల్వేస్టేషన్ల మధ్య ఈ దారుణ ఘటన జరిగిందని రైల్వే పోల�
నాసిక్ జిల్లా దగ్గరకు రాగానే కారును కొందరు గోసంరక్షకులు అడ్డగించారు. ఆపై కారులోని ఇద్దరిపై తీవ్రంగా దాడి చేసి అక్కడ నుంచి పరార్ అయ్యారు.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చిత్రాన్ని తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్గా అప్లోడ్ చేసినందుకు నవీ ముంబయిలో ఓ వ్యక్తిపై పోలీసులు కేసు పెట్టారుఔరంగజేబ్ చిత్రాన్ని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవడంపై హిందూ సంస్థ సభ్యుడు అమర్జీత్ పోలీసులకు ఫిర్యాదు చ�
Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనపై సీబీఐ, రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ ప్రారంభం అయింది. 10 మంది సభ్యుల సీబీఐ బృందం సోమవారం బాలాసోర్ రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించి ట్రిపుల్ రైలు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిందని రైల్వే అధికారి తెలిపారు.�
తన ఆవు కోసం తన బిడ్డను దానికి దగ్గర చేయటం కోసం ఓ రైతు అలుపెరుగని పోరాటం చేశాడు. రాజస్థాన్ కు చెందిన 70 ఏళ్ల రైతు తన ఆరు ఎకరాల పొలం అమ్ముకుని మరీ పోలీస్ స్టేషన్ చుట్టు కాళ్లరిగేలా రెండేళ్లు తిరిగాడు. ఆఖరికి డీఎన్ఏ టెస్ట్ ద్వారా తన దూడను నిర్దారి�