Home » police case
అత్యాచారం కేసులో కోర్టు శిక్ష విధించడంతో బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ యూపీ అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ బహిష్కరణకు గురయ్యారు....
చీటింగ్ కేసులో బాలీవుడ్ నటి జరీన్ ఖాన్కు సీల్దా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.30వేల వ్యక్తిగత పూచీకత్తుపై డిసెంబర్ 26వతేదీ వరకు జరీన్ ఖాన్కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.....
అస్సాంలో అయితే ఐదు నిమిషాల్లో సెట్ అయ్యేది..కానీ తెలంగాణలో రాజకీయాల వల్ల అలా జరగలేదు అంటూ ఎంఐఎం నేత అక్బరుద్ధీన్ వ్యవహారంపై అస్సాం సీఎం హిమంత వ్యాఖ్యానించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దిండోరి పట్టణంలో కదులుతున్న కారులో మైనర్ బాలికపై అత్యాచారం చేశారు.దిండోరిలో బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మ
భారతీయ అతి పెద్ద కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి హత్య చేస్తామని బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. డబ్బులు ఇవ్వకుంటే తాము ముకేశ్ అంబానీని హత్య చేస్తామని ఆగంతకులు బెదిరించడం సర్వసాధారణంగా మారింది....
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి ఈ మెయిల్ ద్వారా మరో హత్య బెదిరింపు వచ్చింది. రూ.20 కోట్లు చెల్లించాలని, లేకుంటే చంపేస్తానని ముకేశ్ అంబానీ కంపెనీ ఐడీకి గుర్తు తెలియని వ్యక్తి పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు....
నకిలీ సర్టిఫికెట్ల సమర్పించి ప్లేయర్ లు యూ-19, యూ-23 మ్యాచ్ లు ఆడారు. ఫేక్ సర్టిఫికెట్లతో లీగ్ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్లను గుర్తించారు. ఈ మేరకు హెచ్ సీఏ సెప్టెంబర్ 30న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు లేఖ రాసింది.
ముంబయి క్రూయిజ్ డ్రగ్ కేసు విచారించిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి సమీర్ వాంఖడేకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ప్రస్తుతం చెన్నైలో విధులు నిర్వహిస్తున్న సమీర్ వాంఖడేకు ఫోన్లో బెదిరించినట్లు పోలీసులు తెలిపారు....
రాత్రివేళ కాబోయే భర్తతో కలిసి పార్కుకు వచ్చిన యువతిని పోలీసులు లైంగికంగా వేధించి, ఆమె నుంచి డబ్బు లాక్కున్న దారుణ ఘటన ఘజియాబాద్ నగరంలో వెలుగుచూసింది....
క్రికెట్ ప్రపంచకప్కు బెదిరింపులపై గుజరాత్ పోలీసులు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ పన్నూన్పై కేసు నమోదు చేశారు. అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 5వతేదీన జరగనున్న క్రికెట్ ప్రపంచకప్ను వరల్డ్ టెర్రర్ కప్గా మార�