Home » POLICE COMMEMORATION DAY
విధి నిర్వహణలో పోలీసులకు ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
పోలీసు సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వం పాలన తీరును ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీసుకున్న అనేక నిర్ణయాలు ఈ మార్పుకు కారణం అయ్యాయని అమిత్ షా అన్నారు. దేశంలోని అనేక కల్లోల ప్రాంతాలు నేడు ప్రశాంతంగా ఉన్నాయని, అందుకు తాను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొ�
సీఎంను పట్టుకుని.. బోషిడీకే అంటూ అర్థాలు చెప్పలేని మాటలతో తిడుతున్నారని జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు ఇదంతా గమనించాలని కోరారు.
PM Modi Pay Homage To Policemen Who Died In The Line Of Duty విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఇవాళ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు ప్రధాని మోడీ. విధి నిర్వహణలో భాగంగా అమరులైన పోలీసుల త్యాగాలు, సేవలను ఎప్పటికీ గుర�