police count six

    యూపీలో చనిపోయింది 11మంది.. పోలీసుల లెక్కల్లో ఆరుగురే

    December 21, 2019 / 02:37 AM IST

    కొత్త పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఐదు రోజుల నుంచి జరుగుతూనే ఉన్న ఆందోళనల్లో పోలీసులు కాల్పులు జరిపారు. రెండ్రోజులుగా తీవ్రరూపం దాల్చుతుండటంతో వారణాసిలోని 8సంవత్సరాల చిన్నారితో కలిపి 48గంటల్లో 12�

10TV Telugu News