360 డిగ్రీ ప్లేయర్గా పేరు పొందిన సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు సార్లు గోల్డెన్ డకౌట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ ఇలా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మొదటి రెండు మ్యాచుల్లో మిచెల్ స�
నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ ఓటమిపాలైంది. 21 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.
టెస్టు సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్ను తన ఖాతాలో వేసుకొనేందుకు సన్నద్ధమైంది. విశాఖలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమిపాలైన విషయం విధితమే. ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. అయితే మూడో వన్డేల�
భారత్ అతిపెద్ద ఓటమిని చవిచూసింది. విశాఖ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నిన్న జరిగిన రెండో వన్డేలో పది వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచిన విషయం తెలిసిందే. నిన్న భారత్ కేవలం 117 పరుగులకే ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 11 ఓవర్లలో 121 పరుగులు చేసి గెలిచింది. నిన్న
విశాఖలో ఆదివారం (మార్చి19)న ఇండియా, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే వన్డే మ్యాచ్ కు వరుణ గండం ఉండటంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
తొలి మ్యాచులో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడాడు. నేటి మ్యాచులో అతడిని తీసుకుంటారా? లేదా వాషింగ్టన్ సుందర్ ను తీసుకుంటారా? అన్న ఆసక్తి నెలకొంది. తొలి మ్యాచులో శార్దూల్ ఠాకూర్ కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేశాడు. ఒక్క వికెట్ కూడా దక్కలేదు. తొలి మ్�
విశాఖ వన్డేకు సర్వం సిద్ధం అయింది. ఆదివారం(మార్చి19,2023)న టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. రెండో వన్డేకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. అయితే మ్యాచ్ పై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. వరుణుడు బ్యాంటింగ్ కు దిగితే పరిస్థితి ఏంటని
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ తొలి వన్డే వాంఖడే స్టేడియంలో జరిగింది. టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి, తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. అనంతరం, కేఎల్ �
వన్డే ఫార్మాట్లో ఈ ఏడాదిని టీమిండియా గొప్పగా ప్రారంభించింది. రెండు సిరీస్లలోనూ న్యూజిలాండ్, శ్రీలంకతో ఆడిన ఆరు మ్యాచ్లలో భారత్ విజయం సాధించింది. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.