Home » Police injured
కొవ్వూరు నియోజకవర్గంలోని దోమ్మేరులో అర్ధరాత్రి నుండి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీ ఫ్లెక్సీ వివాదంలో పోలీసుల విచారణ అనంతరం దళిత యువకుడు, వైసీపీ కార్యకర్త బొంత మహేందర్ (23) పురుగుల మందు సేవించారు.
డ్రగ్స్ అక్రమ తరలింపులు చేస్తున్న ముఠాను పట్టుకోవటానికి వెళ్లిన పోలీసులపైకి కుక్కల్ని వదిలింది డ్రగ్స్ ముఠా.కుక్కల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.
ఊరంతా రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకున్న ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఇరువర్గాల వారు రాళ్లు, కర్రలతో దాడి చేసుకోగా..పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు తిరగబడ్డారు