Home » Police lathi-charge
తాజాగా జూన్ 16న అభిషేక్, అవివా రిసెప్షన్ ని గ్రాండ్ గా నిర్వహించారు. సుమలత, అంబరీష్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఈ రిసెప్షన్ ని నిర్వహించారు. తన నియోజకవర్గం అయిన మాండ్యలోని గెజ్జెలగెరె వద్ద 15 ఎకరాల ఓపెన్ ప్లేస్ లో ఈ రిసెప్షన్ ని భారీగా నిర్వహించా�
మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. మర్రిగూడెంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జ్ చేయటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
ఇక్కడే తోపులాట తీవ్రమైంది. బన్నీ ఫ్యాన్స్.. కన్వెన్షన్ సెంటర్ గేటు విరగ్గొట్టారు. బారికేడ్లు తొలగించారు. అద్దాలు పగలకొట్టారు.
దొరికిన వారిని దొరికినట్టు చితక బాదారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు. ఈ లాఠీచార్జ్లో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి.
అనంతపురంలో విద్యార్థులపై పోలీస్ లాఠీ విరిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు ఖాకీలు. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో వలస కూలీలపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. తిండిలేక పట్టణంలో బతకలేక ఇంటిదారి పట్టిన వలసకూలీలను రోడ్లపై పరుగులు పెట్టించారు పోలీసులు. అనంతరం వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ప్ర�