Home » police protection at potireddy padu
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పోతిరెడ్డిపాడు వద్ద ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.