Home » Police
Online loan app case investigation : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆన్లైన్ లోన్ యాప్ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. సైబర్ క్రైం పోలీసులు. ముఖ్యంగా లోన్ తీసుకున్న వ్యక్తులకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్న కాల్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. సైబర�
Man brutally murdered in Guntur : గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో తెల్లవారుజామున దారుణ హత్య కలకలం రేపింది. చందు కృష్ణమూర్తి(55) అనే వ్యక్తిని బంధువులే కర్రలతో కొట్టి చంపారు. కృష్ణమూర్తి పొలానికి వెళ్తుండగా దారికాచి హతమార్చారు. కర్రలతో తీవ్రంగా కొట్టడంతో కృష్ణమూర్
Love couple commit suicide : తమ ప్రేమకు పెద్దలు అంగీకరించరనే భయంతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. నర్వ మండలం లంకాల గ్రామానికి చెందిన శేఖర్, అనూషలు ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. అనూష మైనర్ కావడంతో తమ ప్రేమకు పెద్దలు అంగీక�
Physically Challenged burnt alive : ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో దారుణం జరిగింది. దశరాజుపల్లి రోడ్డులోని చిన్నవెంకన్న కుంట దగ్గర… ఉమ్మనేని భువనేశ్వరి అనే 22ఏళ్ల దివ్యాంగురాలు సజీవదహనమైంది. అయితే యువతిది హత్యా.. ఆత్మహత్యా… అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. �
Hyderabad groom dance with pistol in marriage barath : పెళ్లి బారాత్ లలో భారీ కత్తులతోను..తుపాకుల కాల్పులతోను హంగామాలు సృష్టించటం సర్వసాధారణంగా మారిపోయింది. పెళ్లి సందడి పేరుతో జరిగిన ఇటువంటి ఘటనలతో కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా లేకపోలేదు. అయినాసరే తుపా
No Liquor, no Shaadi : ఉత్తర్ ప్రదేశ్లోని అలీఘర్లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లిలో తాగిన మందు సరిపోలేదు..ఇంకా లిక్కర్ ఇవ్వాలన్న ఫ్రెండ్స్ కోరికకు నో చెప్పడమే ఆ వరుడి పాలిట శాపమైంది. పీకలదాక తాగి..మత్తులో ఉన్న ఆ స్నేహితులు..పెళ్లి కొడుకునే చంపేశారు. ఈ విష
blast on Tirupati railway track : తిరుపతి రైల్వే ట్రాక్ వద్ద పేలుడు కేసును పోలీసులు గంటల వ్యవధిలో చేధించారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకున్నారు. ట్రాక్ సమీపంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ సంస్థ నిర్లక్ష్యమే ఈ పేలుడుకు కారణమన్నారు. ట్రాక్ పక్కనే ఉన్న ఇంజనీరింగ్ వర్క
police harassment Man commits suicide : నిజామాబాద్ జిల్లా న్యావనందిలో విషాదం నెలకొంది. మూడు రోజుల క్రితం గంగాధర్ అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపుల వల్లే గంగాధర్ చనిపోయాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చేయని తప్పును ఒప్పుక
One dead as Bengal police lathicharge, use water cannon on BJP supporters మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం(డిసెంబర్-7,2020) వెస్ట్ బెంగాల్ లోని సిలిగురిలో బీజేపీ నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం, బంధుప్రీతి, శాంతి భద్రతల వైఫల్యం వ�
FIR Against 4 Journalists నలుగురు జర్నలిస్టులపై గుజరాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో… స్టింగ్ ఆపరేషన్ నిర్వహించేందుకు నలుగురు జర్నలిస్ట్ లు ఓ పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ వారిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. �