కారుకి నిప్పు అంటించుకుని అమెరికా క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్ళేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. క్యాపిటల్ భవనం ముందు ఉన్న బారికేడ్ ను ఢీ కొట్టి ముందుకు దూసుకెళ్ళి, అనంతరం తుపాకీ తీసి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తుపాకీతో కాల్చ
తెలంగాణలో ఈనెల 21 న జరగాల్సిన పోలీసు కానిస్టేబుల్ పరీక్షలు వారంరోజుల పాటు వాయిదా పడ్డాయి. తిరిగి ఆ పరీక్షను 28వ తేదీన నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనవరాలు రాజశ్రీ చౌదరి బోస్ను పోలీసులు నిన్నటి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో ఆమెను రైలు నుంచి దించి మరీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. వారణాసిలో విశ్వ హిందూ సేన నిర్వహించ�
పరారీలో ఉన్న ముగ్గురు డాక్టర్లతోపాటు, ఒక మేనేజర్ను పట్టించినా లేదా వారి ఆచూకీ చెప్పినా పది వేల రూపాయల బహుమతి అందిస్తామని ప్రకటించారు మధ్యప్రదేశ్ పోలీసులు. ఒక్కో డాక్టర్కు పదివేల రూపాయలు అందిస్తామన్నారు.
తెలంగాణ సర్కార్.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైపోయింది. గురువారం మధ్యాహ్నం 1.16 నిమిషాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సీసీసీని ప్రారంభించనున్నారు.
రాత్రి సమయంలో మహిళల బాత్రూం నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు షోరూం మొత్తం తిరిగి ఏడు మొబైల్ ఫోన్లు జేబుల్లో పెట్టుకుని, మళ్ళీ మహిళల బాత్రూంలోకి వెళ్ళి రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఉదయాన్నే షోరూం తెరవగానే బయటకు వచ్చి పారిపోయాడ�
మధ్యప్రదేశ్లోని జబల్పూర్ రైల్వే స్టేషన్లో గోపాల్ ప్రసాద్ అనే వృద్ధుడు ప్లాట్ఫాంపై ఉన్నాడు. పోలీసు వద్దకు వెళ్ళిన గోపాల్ ఓ వ్యక్తి గురించి ఫిర్యాదు చేశాడు. అయితే, ఆ వెంటనే గోపాల్ను ఆ పోలీసు కొట్టడం ప్రారంభించాడు. కిందపడే�
హైదరాబాద్, లాల్ దర్వాజలో ఆదివారం జరిగిన బోనాల సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
తన కొడుకు పుట్టిన రోజు ఉందని, ఇంటికి రావాలని పిలిచి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక రైల్వే ఉద్యోగి. తర్వాత అతడితోపాటు మరో వ్యక్తి కూడా అత్యాచారం చేశాడు. దీనికి మరో ఇద్దరు సహకరించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలో జరిగింది.
మొత్తం 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 79,540 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గ్యాంబ్లింగ్ నిర్వాహకుడు శివ నాగిరెడ్డిపై పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదు అయినట్లు సమాచారం.