Home » Police
ముంబైలో దారుణం జరిగింది. ఫేస్ బుక్ లో పరిచయమైన ఫ్రెండ్ ఘాతుకానికి ఒడిగట్టాడు. 13ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. మంగళవారం(జూలై 7,2020) ఈ ఘటన జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాని నిందితుడిని, అతడికి సహకరించిన నలుగురిని అరెస�
ఉత్తరప్రదేశ్ లో 8మంది పోలీసులను బలితీసుకున్న గ్యాంగ్ స్టర్, మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర్ దూబే హతమయ్యాడు. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి అమర్ దూబేని కాల్చి చంపారు. 8మంది పోలీసుల హత్య కేసులో అమ
కథ అడ్డం తిరిగింది. ప్లాన్ బెడిసికొట్టింది. డబ్బు చేతికి అందకపోగా జైలు పాలయ్యాడు. చెల్లి పెళ్లి డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన వ్యక్తి కటకటాల పాలయ్యాడు. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కేవలం 2 గంటల్లోనే కేసుని చేధించారు పోలీసులు. కిడ్నా
అస్సాంలోని విశ్వనాథ్ జిల్లాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు గిరిజన బాలికలను గ్యాంగ్ రేప్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసులు ఐదుగురిని నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. ప్రణబ్జ్యోతి పత్గిరి న
హైదరాబాద్లో కొత్త తరహా దందా మొదలైంది. కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టుగా వ్యవహారం తయారైంది. డబ్బు ఆశతో కొందరు వ్యక్తులు కొత్త దోపిడీకి తెరలేపారు. ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని తమకు అనుకూలంగా చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు. ఎదుటి వారి అవసరా�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పెళ్లింట విషాదం అలుముకుంది. పెళ్లికి సరిగ్గా రెండు రోజుల ముందు వధువు, ఆమె తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. జూన్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా జూలై 3న వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడి
వైసీపీ నేత, ప్రముఖ సినీ నిర్మాత పీవీపీ(పొట్లూరి వరప్రసాద్) కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. పీవీపీ కోసం జూబ్లీహిల్స్ పోలీసు బృందం ఏపీలోని విజయవాడకు చేరుకుంది. నగరంలోని పలు హోటళ్లు, పీవీపీ సన్నిహితులు ఇళ్ల దగ్గర తనిఖీలు చేస్తున్నారు. హై
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో దారుణం జరిగింది. దుష్ట శక్తులు పారదోలతానని చెప్పి ఓ మంత్రగాడు వివాహితపై(20) అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని, ఆమె భర్తను బెదిరించాడు. బాధితురాలి భర్త ధైర్యం చేసి పోలీసులకు
పంజాబ్ రాష్ట్రం పటియాలాలో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. స్వీట్ల ఆశ చూపి 9ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. మాయమాటలతో నమ్మించి బాలికను పొలాల్లో తీసుకెళ్లిన ఆ నీచుడు దురాఘాతానికి పాల్పడ్డాడు. స్వీట్ల ఆశ చూపి చిన్నారి�
తమిళనాడులో తండ్రీ, కుమారుల పోలీసు కస్టడీ మృతి ఘటనపై విచారణ చేసేందుకు వెళ్లిన న్యాయమూర్తి అనూహ్య పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తూత్తుకుడిలో మొబైల్ షాపు యజమానులైన పి.జయరాజ్ (59), కుమారుడు బెన్నిక్స్ (31)లు పోలీసు కస్టడీలో మృతి చెందిన ఘటన దేశ