Home » Police
టీడీపీ నేత గల్లా జయదేవ్ కు పోలీసులు నోటీస్ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీస్ ను జయదేవ్ తిరస్కరించారు. ఎందుకు హౌస్ అరెస్టు చేశారో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హై పవర్ కమిటీ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. రైతులతోపాటు వారి కుటుంబ సభ్యులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన మర్చిపోక ముందే.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. 34 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రోహిత
కర్నూలు జిల్లా డోన్ లో పోలీసులు వీధి రౌడీలను మరిపించారు. అత్యంత రాక్షసంగా ప్రవర్తించారు. 50 ఏళ్ల వ్యక్తిని బూటు కాళ్లతో తన్నుతూ దాడి చేశారు.
అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చిన టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని.. పోలీసులు రిమోట్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న పరి�
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో దాదాపు 25మంది మృతిచెందగా వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. పెద్ద సం�
దొంగతనం చేయాలని వచ్చిన ఒక వ్యక్తికి తన వెంట తెచ్చుకున్న కత్తి అతన్ని పోలీసులకు పట్టింస్తుందని అస్సలు ఊహించి ఉండడు. దేశ రాజధానిలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. హెల్త్ సైన్స్ అండ్ మెనేజ్ మెంట్ లో డిగ్రీ పట్టా పొందిన గౌరవ్(28)అనే యువకుడు ఢిల్లీలోన
న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.
ఓ వ్యక్తి రయ్యి రయ్యి మంటూ దూసుకొచ్చాడు. చేతికి గ్లౌజ్లు, హెల్మెట్ ధరించి ఉన్నాడు. చెక్ పోస్టు వద్దనున్న పోలీసులు అతడిని ఆపారు. ఆ బైక్ వైపు వింత వింతగా చూడడం ప్రారంభించారు. ఎందుకు చూస్తున్నారో రైడర్కి అర్థం కాలేదు. ఈ ఘటన మధురైలో చోటు చేసు
డ్రగ్స్ మాఫియాకి పోలీసులు ఎన్ని రకాలుగా చెక్ పెట్టినా.. వారు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇప్పటికే న్యూయర్ సందర్భంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.