Home » Police
ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మూడు రాజధానులపై సీఎం జగన్ నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.
అనంతపురం జిల్లా తాడిపత్రిపై గద్దలు వాలాయని ప్రజలు ఆ గద్దల బారిన పడకుండా..కాపు కాసేందుకు నేను ఉన్నాననీ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాడిపత్రిపై ఇప్పటి వరకూ ఈగ కూడా వాలకుండా కాపు కా�
తెలంగాణ పోలీస్ శాఖలో ఇటీవలే ఉద్యోగాల్లో చేరిన వారికి సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఉద్యోగాల్లో చేరిన 300మంది క్రిమినల్స్ అని తేలింది. వారికి నేర
పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాలు నిర్వహకులు, పందెం రాయుళ్లు పోలీసుల ఆంక్షలు భేఖాతరు చేస్తున్నారు. కోళ్లకు కత్తులు కట్టి బరిలోకి దించుతున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు చేశారు. కోడి పందాల కోసం దూర ప్రాంతాలను నుంచి పందేం రాయుళ్లు చేరుకుంటున్నారు. మరోవైపు కోడి పందాలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు.
కాకినాడలో జనసేన పార్టీ కార్యకర్తలపై వైసీపీ లీడర్స్ జరిపిన దాడి ప్రకంపనలు సృష్టిస్తోంది. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్..పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జనసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడ�
మీరు, నేను ఇక్కడే చావాలె..మీ పిల్లలు ఇక్కడే చావాలె. మీరు కూడా ఆలోచించాలి..మంచి పద్ధతి కాదు..అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పోలీసులకు చెప్పారు. 2020, జనవరి 12వ తేదీ ఆదివారం నరసరావుపేటకు బాబు వచ్చారు. గుంటూరు బై పాస్ రోడ్డులో బైక్ ర్యాలీని పోలీసులు �
జాతీయ మహిళా కమిషన్ బృందాన్ని టీడీపీ నేతలు కలిశారు. రాజధాని ప్రాంత మహిళలపై దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ఎంపీ గల్లా జయదేవ్, పంచుమర్తి అనురాధ వెల్లడించారు.
ఓ వైపు టెన్షన్ వాతావరణం, అయినా వెనక్కి తగ్గని పట్టుదలల మధ్య అమరావతి రాజధాని రైతుల నిరసనలు కొనసాగించారు. పోలీసులు విధించిన 144 సెక్షన్ను కూడా లెక్క చేయకుండా తుళ్లూరులో మహాధర్నాలు, మందడంలో కవాతులతో తమ నిరసన గళాన్ని బలంగా వినిపించారు. అమరావ�
జేఎన్యూలో జరిగిన హింసపై పోలీసుల విచారణ వేగవంతం చేశారు. ముసుగు ధరించి దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 37మంది