Home » Police
కేరళలో రాష్ట్రపతి పాలన విధించాలని కర్నాటక సీఎం యడియూరప్ప సన్నిహితురాలు, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు. కేరళ ఓ ఉగ్ర శిబిరంలా మారిందని ఆమె ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (POF) మార్కు ఉన్న 14 లైవ్ బుల్లెట్లు కేరళలో లభించడ
కరీంనగర్ జిల్లా విద్యానగర్కు చెందిన ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసు మిస్టరీగా మారింది. జర్మన్ టెక్నాలజీ వాడినా… 8 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నా… అలాగే పై అధికారులు సైతం సెలవులు రద్దు చేసుకుని హత్యకేసుపై ఫోకస్ పెట్టినా… ఎల�
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ సీనియర్ నేత విద్యాసాగర్ హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. విద్యాసాగర్ హత్యకు ప్రత్యర్థులు.. పీలేరుకి చెందిన రౌడీషీటర్ గణేష్ కు
మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. ఆస్తి కోసం, డబ్బు కోసం, పదవి కోసం మర్డర్లు జరిగిన ఘటనల గురించి విన్నాము, చూశాము. ఇప్పుడు.. మరో మహిళపై మోజు..
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం బంద్ పాటిస్తున్నారు. గ్రామస్తులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ అమరావతి జేఏసీ ఫిబ్రవరి 22న బంద్కు పిలుపునిచ్చింది. దీంతో 29 గ్రామాల రైతులు బంద్ నిర్వహిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని �
తెలంగాణలో సంచలనం రేపిన బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ప్రేమకు నిరాకరించిందని దివ్యను.. వెంకటేశ్ అనే ప్రేమోన్మాది హత్య చేశాడని వార్తలు వచ్చాయి. దీనిపై నిందితుడు వెంకటేశ్ తండ్రి పరశురామ్ గౌడ్ స్పందించారు. ఆయన స
తెలంగాణలో సంచలనం రేపిన బ్యాంకు ఉద్యోగి దివ్య హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. దివ్యను అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది వెంకటేష్ కోసం
ఎప్పుడూ కాంట్రవర్శియల్ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తుండే నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్యాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్లు, పవన్ కళ్యాణ్పై విమర్శలు, నటులపై ఆరోపణలు ఇలా ఒకటేంటి అన్నిటి గురించి సోషల�
కరీంనగర్ రాధిక హత్య కేసులో జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి కీలక ఆధారాలు సేకరించారు అధికారులు. త్రీడీ స్కానర్ సాయంతో కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సీపీ కమలహాసన్ రెడ్డి సెలవు రద్దు చేసుకుని కరీంనగర్ వచ్చారు. మరోవైపు హంతకుడు కోసం ఎని
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ అత్యాచార బాధితురాలి తండ్రిని నిందితుడు కాల్చి చంపేశాడు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించినందుకుగానూ ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఫిరోజాబాద్కు చెందిన 15ఏళ్ల బాలికపై అచ్మాన్ ఉపాధ్య�