Poling Station

    పంచాయతీ సమరం : ఖమ్మంలో ప్రశాంతంగా పోలింగ్

    January 21, 2019 / 08:02 AM IST

    ఖమ్మం : జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పంచాయతీ పోలింగ్ ముగిసింది. ఖమ్మంలోని 6 మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో7 మండలాలకు తొలి విడతగా జనవరి 21వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికలు ప్రశాంత�

10TV Telugu News