Home » Political Drama
"సౌమ్యది నాటకం అని ప్రజలందరికి తెలిసింది. ఫేక్ ప్రచారానికి కారణమైన వ్యక్తులు మరో అడుగు ముందుకేశారు. ఎమ్మెల్యేల దగ్గరికి ఎంతో మంది స్నేహితులు, సన్నిహితులు, కార్యకర్తలు దేవాలయ లెటర్స్ కోసం వస్తారు" అని అన్నారు.
ఈ పోస్టులు చూసిన వారు.. ఇదేం మాస్ రచ్చ అంటూ గుసగుసలాడుకుంటున్నారు.
షర్మిలను నమ్మడమెలా..?
అధికార పక్షం, ప్రతిపక్షం ఏ అంశం మీద అయినా సరే ఏకాభిప్రాయానికి రావడం అనేది అసాధ్యం. రాజకీయాల్లో అది దాదాపుగా కుదిరే పని కాదు. అలాంటిది విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో రమేశ్ హాస్పిటల్ నిర్వహిస్తున్న కొవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవి�